Tim Cook Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్, భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటన
భారత్ లో పర్యటించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. విద్య, డెవలపర్ల నుండి తయారీ, పర్యావరణం వరకు దేశమంతటా వృద్ధి చెందడానికి, పెట్టుబడులు పెట్టడానికి మేము కట్టుబడి ఉన్నామని మీటింగ్ అనంతరం తెలిపారు.
భారత్ లో పర్యటిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. విద్య, డెవలపర్ల నుండి తయారీ వరకు, అలాగే పర్యావరణం వరకు దేశమంతటా అభివృద్ధి కోసం యాపిల్ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉందని మీటింగ్ అనంతరం యాపిల్ సీఈఓ తెలిపారు. భారతదేశ భవిష్యత్తుపై సాంకేతికత సానుకూల ప్రభావం చూపుతుందని మేము ఇందులో భాగస్వామ్యం అవుతామని కుక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Here's Tim Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement