BharatPe: అష్నీర్ గ్రోవర్ను అన్ని పదవుల నుంచి తప్పించిన భారత్ పే, బోర్డు సమావేశం తర్వాత కీలక ప్రకటన
BharatPe సహ వ్యవస్థాపకుడు, MD అష్నీర్ గ్రోవర్ను కంపెనీలోని అన్ని పదవుల నుండి తొలగించింది. ఈ మేరకు బోర్డు సమావేశం తర్వాత ప్రకటన వెలువడింది. కాగా భారత్పే సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే.
BharatPe సహ వ్యవస్థాపకుడు, MD అష్నీర్ గ్రోవర్ను కంపెనీలోని అన్ని పదవుల నుండి తొలగించింది. ఈ మేరకు బోర్డు సమావేశం తర్వాత ప్రకటన వెలువడింది. కాగా భారత్పే సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అష్నీర్ గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్కు కంపెనీ ఇటీవల గట్టి షాకిచ్చింది. ఆమెను ఇటీవల కంపెనీ నుంచి తొలగించారు. కొద్ది రోజుల్లోనే అష్నీర్ గ్రోవర్ ఎండీ పదవి నుంచి వైదొలుగుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను సంస్థకు పంపించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Hindenburg Shuts Down: హిండెన్ బర్గ్ రీసెర్చ్ షట్డౌన్...వెల్లడించిన వ్యవస్థాపకుడు అండర్సన్, తమ రీసెర్చ్ ఎలా సాగిందనేది వీడియోల ద్వారా వెల్లడిస్తామని ప్రకటన
Julian Assange Now a Free Man: 14 ఏళ్ల తర్వాత జైలు నుంచి వికిలీక్స్ అసాంజే విడుదల, అమెరికాతో ఒప్పందం కుదుర్చుకొని జైలు నుంచి విముక్తి
Unique Pitch By Job Applicant: నాకు జాబ్ ఇస్తే నేనే రూ. 41000 మీకు తిరిగి చెల్లిస్తా! వింగ్ ఫై ఫౌండ‌ర్ కు విచిత్ర‌మైన ఆఫ‌ర్ ఇచ్చిన యువ‌కుడు, ఇంత‌కీ కంపెనీ ఓన‌ర్ ఎలా స్పందించారంటే?
BharatPe Launches ‘BharatPe One’: దేశంలోనే తొలిసారిగా ఆల్ ఇన్ వన్ పేమెంట్ డివైస్, భారత్ పే వన్ తీసుకువచ్చిన ఫిన్ టెక్ కంపెనీ భారత్ పే
Advertisement
Advertisement
Advertisement