Mukesh Ambani: ఆదానిని వెనక్కి నెట్టేసిన అంబానీ, దేశంలో అత్యంత సంపన్నులలో నంబర్ వన్ గా నిలిచిన రిల్ అధినేత, దేశ సంపదలో మూడో వంతు ముంబైలోనే..
దేశీయ అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ నిలిచారు.గౌతమ్ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్ డాలర్లతో దేశంలో సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచినట్లు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023 స్పష్టం చేసింది.
దేశీయ అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ నిలిచారు.గౌతమ్ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్ డాలర్లతో దేశంలో సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచినట్లు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023 స్పష్టం చేసింది. ప్రపంచ టాప్-10 కుబేరుల్లో భారత్ నుంచి ఈసారి ముకేశ్కు మాత్రమే చోటు దక్కింది.ఆయన 9వ స్థానంలో ఉన్నారు. 53 బిలియన్ డాలర్లతో అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ దేశీయ ధనవంతుల్లో రెండో స్థానంలో ఉన్నారు.
మొత్తంమీద, 41 మంది భారతీయ బిలియనీర్లు గత సంవత్సరంతో పోల్చినప్పుడు వారి సంపద కనీసం 1 బిలియన్ డాలర్లు, 122.7 బిలియన్ డాలర్ల సంచిత సంపదను కోల్పోయారు.భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై కూడా భారతదేశంలో మొత్తం బిలియనీర్లలో మూడవ వంతును ఆక్రమించింది. తరువాత స్థానంలో ఢిల్లీ ఉంది.
Here's Update
Tags
Advertisement
సంబంధిత వార్తలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి
Rules Change In Railways: వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు జనరల్ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు
Advertisement
Advertisement
Advertisement