Pig Kidney Transplant: పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి.. శస్త్రచికిత్స జరిగిన రెండు నెలల అనంతరం విషాదం
పంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకొన్న ప్రపంచంలోనే తొలి వ్యక్తి అయిన రిచర్డ్ స్లేమాన్ (62) తాజాగా మృతిచెందారు.
Newdelhi, May 13: పంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ (Pig Kidney Transplant) చేయించుకొన్న ప్రపంచంలోనే తొలి వ్యక్తి అయిన రిచర్డ్ స్లేమాన్ (62) తాజాగా మృతిచెందారు. రెండు నెలల కిందట స్లేమాన్ కు జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని (Pig Kidney) అమర్చారు. అది సక్సెస్ అయింది కూడా. దీంతో ఆపరేషన్ అయిన రెండు వారాల అనంతరం అతడిని డిశ్చార్జి చేశారు. అయితే, తాజాగా ఆయన మరణించారు. అయితే, స్లేమాన్ ఆకస్మిక మరణానికి, శస్త్రచికిత్సకు ఎలాంటి సంబంధం లేదని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. మధుమేహం లాంటి దీర్ఘకాలిక సమస్యలు మృతుడికి ఉన్నట్టు గుర్తుచేశాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Howrah Shocker: భర్తకు తెలియకుండా అతని కిడ్ని అమ్మేసిన భార్య, వచ్చిన డబ్బులతో ప్రియుడితో పరార్
Kidney Racket Busted in Hyd: హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేధించిన పోలీసులు, అల్కనంద మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు
Kidney Scam in Vijayawada: రూ. 30 లక్షలకు కిడ్నీ తీసుకుని రూ. 50 వేలు చేతిలో పెట్టారు, విజయవాడలో కిడ్నీ రాకెట్ వెలుగులోకి, ఆస్పత్రి యాజమాన్యం స్పందన ఏంటంటే..
Advertisement
Advertisement
Advertisement