Vikram Soft Landing: సాఫ్ట్ ల్యాండింగ్ లో ‘దుమ్ము’ రేపిన ల్యాండర్ విక్రమ్.. పైకి లేచిన 2 టన్నుల మట్టి.. ఇస్రో వెల్లడి
చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో పంపిన చంద్రయాన్-3 నిజంగానే ‘దుమ్ము’రేపింది.
Newdelhi, Oct 28: చంద్రుడిపై (Moon) పరిశోధనల నిమిత్తం ఇస్రో (ISRO) పంపిన చంద్రయాన్-3 (Chandrayaan 3) నిజంగానే ‘దుమ్ము’రేపింది. ఆగస్టు 23న ల్యాండర్ విక్రమ్ (Lander Vikram) జాబిల్లి పై అడుగుపెట్టే క్రమంలో శివశక్తి పాయింట్ వద్ద పెద్ద మొత్తంలో దుమ్ము, ధూళి, చిన్న చిన్న రాళ్లు పైకిలేచాయని, దాదాపు 2.06 టన్నులమేర మట్టి 108 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్థానభ్రంశం చెందినట్టు ఇస్రో సైంటిస్టులు వెల్లడించారు. దీనికి సంబంధించి తాజా వివరాల్ని ఇస్రో ‘ఎక్స్’లో విడుదల చేసింది. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో చంద్రుడి పైపొరలోని పదార్థాలు (దుమ్ముధూళి, ఖనిజ, రాళ్ల శకలాలు వంటివి) పక్కకు జరిగినట్టు తెలిపింది. విక్రమ్ ల్యాండర్ చుట్టూ ఆ పదార్థాలతో భారీ వలయాకార పరిధి ఏర్పడినట్టు ఇస్రో పేర్కొన్నది.
Advertisement
సంబంధిత వార్తలు
Major Tragedy Averted: షాకింగ్ వీడియో ఇదిగో, విమానం ల్యాండవుతుండగా రన్వే పైకి దూసుకొచ్చిన మరో విమానం, చివరకు ఏం జరిగిందంటే..
Us Deportation: పంజాబ్ ప్రతిష్ట దిగజార్చేందుకు కుట్ర! అమెరికా నుంచి వచ్చే విమానాలను అమృత్సర్లో దించడంపై మండిపడ్డ సీఎం మాన్
Chandrayaan-4 Update: ఇస్రో కొత్త చీఫ్గా వి నారాయణన్, చంద్రయాన్-4, గగన్యాన్ మిషన్లపై కీలక అప్డేట్ ఇచ్చిన వి నారాయణన్
ISRO Proba 3 Mission: సూర్యుడిపై ప్రయోగాల కోసం ఇస్రో మిషన్, విజయవంతంగా కక్ష్యలోకి ప్రోబా-3
Advertisement
Advertisement
Advertisement