TCS Ends Hybrid Working Policy: టీసీఎస్ ఉద్యోగులకు షాక్, అక్టోబర్ 1 నుండి ఆఫీసుకు రావాలని ఉద్యోగులకు మెయిల్, హైబ్రిడ్ వర్కింగ్ పాలసీకి ముగింపు పలికిన దిగ్గజం
దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) హైబ్రిడ్ వర్కింగ్ పాలసీకి ముగింపు పలకనుంది. ఈ నెల మధ్యలో పంపిన అంతర్గత కమ్యూనికేషన్లో, అక్టోబర్ 1, 2023 నుండి వారంలో ఐదు రోజుల పాటు తమ ఉద్యోగులు కార్యాలయానికి హాజరు కావాలని కంపెనీ ఆదేశించింది. ప్రస్తుతం ఉద్యోగులు వారానికి మూడు రోజులు మాత్రమే కార్యాలయంలో ఉండాలి.
దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) హైబ్రిడ్ వర్కింగ్ పాలసీకి ముగింపు పలకనుంది. ఈ నెల మధ్యలో పంపిన అంతర్గత కమ్యూనికేషన్లో, అక్టోబర్ 1, 2023 నుండి వారంలో ఐదు రోజుల పాటు తమ ఉద్యోగులు కార్యాలయానికి హాజరు కావాలని కంపెనీ ఆదేశించింది. ప్రస్తుతం ఉద్యోగులు వారానికి మూడు రోజులు మాత్రమే కార్యాలయంలో ఉండాలి.
వివిధ టౌన్హాల్స్లో CEO మరియు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) కమ్యూనికేట్ చేసిన ప్రకారం, అసోసియేట్లందరూ 1 అక్టోబర్ 2023 నుండి అన్ని పని దినాలలో (సెలవులు లేకుంటే వారానికి 5 రోజులు) కార్యాలయానికి హాజరు కావడం తప్పనిసరి" అని అధికారిక మెయిల్ లో తెలిపారు. అయితే, ఈ విషయంపై కంపెనీ ఇంకా స్పందించలేదు .
Here's CNBC Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Infosys Gets Tougher on WFH: ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్, నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశాలు, మార్చి 10 నుంచి నిబంధనలు అమల్లోకి..
Good News To TGSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!
IT Employees Suffer Overweight: హైదరాబాద్ భారతదేశానికి మధుమేహ రాజధానిగా మారుతోంది, AIG హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో
Techie Dies by Suicide: వీడియో ఇదిగో, భార్య వేధింపులు తట్టుకోలేక మరో సాప్ట్వేర్ ఆత్మహత్య, పెళ్లయిన ఏడాదికే సూసైడ్, దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడాలని సెల్ఫీ వీడియో
Advertisement
Advertisement
Advertisement