UPI Payment Services in Sri Lanka: శ్రీలంక, మారిషస్లో యూపీఐ సేవలు, ఇకపై ఆ దేశాల్లో యూపీఐతో చెల్లింపులు జరపవచ్చని తెలిపిన భారత ప్రభుత్వం
గత వారం ఫ్రాన్స్లో ప్రారంభమైన యూపీఐ సేవలను తాజాగా శ్రీలంక, మారిషస్కూ విస్తరించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన వర్చువల్ సమావేశంలో మారిషస్ ప్రధాని ప్రవింద్కుమార్ జగన్నాథ్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో కలిసి ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు. మారిషస్లో రూపే కార్డులను సైతం ప్రారంభించారు.
గత వారం ఫ్రాన్స్లో ప్రారంభమైన యూపీఐ సేవలను తాజాగా శ్రీలంక, మారిషస్కూ విస్తరించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన వర్చువల్ సమావేశంలో మారిషస్ ప్రధాని ప్రవింద్కుమార్ జగన్నాథ్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో కలిసి ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు. మారిషస్లో రూపే కార్డులను సైతం ప్రారంభించారు.
శ్రీలంక, మారిషస్ ప్రజలతో భారత్కున్న ప్రత్యేక సంబంధాల దృష్ట్యా ప్రారంభిస్తున్న యూపీఐ సేవలు చాలామందికి ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధాని కార్యాలయం (PMO India) ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ నుంచి శ్రీలంక, మారిషస్కు వెళ్లేవారు ఇకపై యూపీఐతో చెల్లింపులు చేయొచ్చు.త్వరలో మారిషస్ బ్యాంకులు రూపే కార్డులనూ జారీ చేసే అవకాశం ఉంది. వాటిని ఆ దేశంతో పాటు భారత్లోనూ ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది.
Here's IANS Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement