Afghanistan Blast: తాలిబన్ రాజ్యం కాబూల్లో భారీ పేలుడు, 20 మంది మృతి చెందినట్లుగా వార్తలు, ఇంకా అధికారికంగా ప్రకటించన తాలిబన్ ప్రభుత్వం
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుడు సంభవించింది.ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ భవనంలో తాలిబాన్-చైనా అధికారుల మధ్య సమావేశం జరుగుతున్నప్పుడు వెలుపల ఈ పేలుడు చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై విదేశాంగ మంత్రిత్వశాఖగానీ, అంతర్గత వ్యవహరాల మంత్రిత్వశాఖగానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుడు సంభవించింది.ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ భవనంలో తాలిబాన్-చైనా అధికారుల మధ్య సమావేశం జరుగుతున్నప్పుడు వెలుపల ఈ పేలుడు చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై విదేశాంగ మంత్రిత్వశాఖగానీ, అంతర్గత వ్యవహరాల మంత్రిత్వశాఖగానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో దాదాపు 20 మంది దుర్మరణం చెందారని వార్తలు వస్తున్నాయి.తాలిబాన్ ప్రభుత్వం ఇంతవరకు ధ్రువీకరించలేదు.బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాబూల్లోని విదేశాంగ మంత్రిత్వశాఖ భవనం ఆవతల పేలుడు, కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పినట్లు పోలీసు ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు.
Here's Update
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Advertisement
Advertisement
Advertisement