Earthquake in Ecuador: ఈక్వెడార్లో భారీ భూకంపం, 14 మంది మృతి, ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు, రిక్టరు స్కేలుపై తీవ్రత 6.8గా నమోదు
పెరు, ఈక్వెడార్లోని గయాస్ తీరప్రాంతంలో శనివారం రిక్టరు స్కేలుపై 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 66 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.భూకంపం ధాటికి మచాలా, క్యుయెన్సా నగరాల్లో చాలా ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి.
పెరు, ఈక్వెడార్లోని గయాస్ తీరప్రాంతంలో శనివారం రిక్టరు స్కేలుపై 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 66 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.భూకంపం ధాటికి మచాలా, క్యుయెన్సా నగరాల్లో చాలా ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. భూప్రకంపనల ధాటికి జనం ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.భూకంపం కారణంగా మొత్తం 14 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈక్వెడార్ అధ్యక్షుడు గ్విల్లెర్మో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మచాలాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఇతర నగరాలను కూడా సందర్శిస్తానని చెప్పారు.
Here's Videos
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement