Greece Train Collision: ప్యాసింజర్‌ రైలును ఢీకొట్టిన గూడ్స్‌ రైలు, గ్రీస్ రైలు ప్రమాదంలో 29కి పెరిగిన మృతుల సంఖ్య, మరో 85 మందికి తీవ్ర గాయాలు

గ్రీస్‌ దేశంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 29 మంది మృతిచెందగా మరో 85 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు

A screengrab of the video. (Photo credits: Twitter/@arnau1700)

గ్రీస్‌ దేశంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 29 మంది మృతిచెందగా మరో 85 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. గ్రీస్‌లోని టెంపే ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్యాసింజర్​ రైలు, మరో గూడ్స్​ ట్రైన్​ని ఢీకొట్టింది. రెండు వేగంలో ఉండటంతో ప్రమాదం ధాటికి అనేక బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలకు మంటలు అంటుకున్నాయి. కాగా.. ప్రమాదానికి గురైన ప్యాసింజర్​ రైలు.. ఏథెన్స్​ నుంచి థెస్సలోనికి అనే ప్రాంతానికి వెళుతున్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 350మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement