Mark Zuckerberg: కరోనా కేసుల కంటెంట్ తొలగించాలంటూ బైడెన్ యంత్రాంగం మాపై ఒత్తిడి తెచ్చింది.. మెటా సీఈవో జూకర్బర్గ్ సంచలన ఆరోపణలు
కరోనా సంక్షోభ సమయంలో కేసులకు సంబంధించిన కంటెంట్ ను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగం తమ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చిందని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ సంచలన ఆరోపణలు చేశారు.
Newdelhi, Aug 27: కరోనా సంక్షోభ (Corona Cases) సమయంలో కేసులకు సంబంధించిన కంటెంట్ ను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Biden) యంత్రాంగం తమ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చిందని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ (Mark Zuckerberg) సంచలన ఆరోపణలు చేశారు. విధిలేని పరిస్థితుల్లో ఆ డిమాండ్లకు తలొగ్గాల్సి వచ్చినట్టు పేర్కొన్న జూకర్బర్గ్.. ఇప్పుడు దానిపై చింతిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. మరికొద్ది రోజుల్లో అమెరికా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వార్త చర్చనీయంశంగా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Tech Layoffs 2025: టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత, 18,397 మందిని తొలగిస్తున్న 74 కంపెనీలు, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం
Meta Removes Raja Singh Accounts: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు షాకిచ్చిన మెటా.. ఫేస్బుక్ - ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్, రాహుల్ గాంధీపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే
IAS Transfers in Telangana: తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీ, ఆరోగ్య శ్రీ సీఈవో శివకుమార్ స్థానంలో కర్ణన్
Maha Kumbh Mela 2025: దారుణం, కుంభమేళాలో స్నానం చేసిన మహిళల వీడియోలు అమ్మకానికి, ఇద్దరిపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు, మెటా సాయం కోరిన అధికారులు
Advertisement
Advertisement
Advertisement