Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి 286 మందితో భారత్ చేరుకున్న 5వ విమానం, బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్న దృశ్యాలను షేర్ చేసిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ అజయ్ లో భాగంగా 286 మందితో అయిదవ విమానం ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకుంది. ఇందులో 18 మంది నేపాలీలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కూడా షేర్ చేశారు.
ఆపరేషన్ అజయ్ లో భాగంగా 286 మందితో అయిదవ విమానం ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకుంది. ఇందులో 18 మంది నేపాలీలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కూడా షేర్ చేశారు.
ఇజ్రాయెల్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి A340 విమానం ఆదివారం టెల్ అవీవ్ నగరానికి చేరుకోగానే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని జోర్డాన్కు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. సోమవారం రావాల్సిన విమానం మంగళవారం 286 మందితో ఢిల్లీ చేరుకుంది. ఇందులో 22 మంది కేరళవాసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే నాలుగు విమానాల్లో 900 మందిని భారత్కు తరలించారు.
Here's Update News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Flight Under Fighter Jet Escort: న్యూయార్క్-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపులు.. ఫైటర్ జెట్స్ రక్షణలో రోమ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (వీడియో)
Hindi Row: బలవంతంగా హిందీ భాషను ఎవరిపైనా రుద్దే ప్రసక్తే లేదు, సీఎం స్టాలిన్ లేఖకు స్పందించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Vande Bharat Passengers Can Buy Food Onboard: వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం.. ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా రైలు లోపల హాట్ హాట్ గా సర్వింగ్.. వివరాలు ఇవిగో!
Advertisement
Advertisement
Advertisement