Pakistan Mosque Blast: మసీదును పేల్చిన ఉగ్రవాదులు, 100 మందికి పైగా మృతి, వారిలో 97 మంది పాకిస్తాన్ పోలీసులే..

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో గల ఓ మసీదులో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 100కి పెరిగినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. అందులో 97 మంది పోలీసులే ఉన్నట్లు తెలిపారు. ఈ దాడిలో సుమారు 150 మందికిపైగా గాయపడ్డారు.

Pakistan Suicide Blast. (Photo Credits: Twitter@AnasMallick)

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో గల ఓ మసీదులో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 100కి పెరిగినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. అందులో 97 మంది పోలీసులే ఉన్నట్లు తెలిపారు. ఈ దాడిలో సుమారు 150 మందికిపైగా గాయపడ్డారు. వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలను రెస్క్యూ సిబ్బంది ముమ్మరం చేశారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement