Panama Bus Accident: పనామాలో ఘోర రోడ్డు ప్రమాదం, మినీ బస్సును ఢీకొట్టి లోయలో పడిన రెండు బస్సులు, 33 మంది అక్కడికక్కడే మృతి

దురదృష్టకర సంఘటనలో, పనామాలో యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే వలసదారులను రవాణా చేస్తున్న బస్సు.. మినీ బస్సును ఢీ కొట్టడంతో 33 మంది మరణించారు. రెండు వాహనాలు కొండ చరియపై నుంచి పడిపోయాయి.

Representational Image (Credits: Facebook)

దురదృష్టకర సంఘటనలో, పనామాలో యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే వలసదారులను రవాణా చేస్తున్న బస్సు.. మినీ బస్సును ఢీ కొట్టడంతో 33 మంది మరణించారు. రెండు వాహనాలు కొండ చరియపై నుంచి పడిపోయాయి. మరణాల సంఖ్యను అప్‌డేట్ చేస్తూ, పనామా యొక్క మైగ్రేషన్ జాతీయ డైరెక్టర్ సమీరా గోజైన్ టెలిమెట్రో బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ "ప్రస్తుతానికి, 33 మంది చనిపోయినట్లు మా వద్ద సమాచారం ఉందని తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement