Red Sea Crisis: ఎర్ర సముద్రంలో రెండు అమెరికా నౌకలను డ్రోన్లతో పేల్చేసిన హౌతీ తిరుగుబాటు దారులు
ఎర్ర సముద్రం (Red Sea) మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తున్న యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు మరో సారి రెచ్చిపోయారు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన రెండు నౌకలపై (two US warships) మంగళవారం డ్రోన్లతో దాడి (Drone Attacks) చేశారు
ఎర్ర సముద్రం (Red Sea) మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తున్న యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు మరో సారి రెచ్చిపోయారు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన రెండు నౌకలపై (two US warships) మంగళవారం డ్రోన్లతో దాడి (Drone Attacks) చేశారు. రెడ్ సీలో యూఎస్కు చెందిన రెండు నౌకలపై దాడి చేసినట్లు హౌతీ మిలిటరీ గ్రూప్ స్పోక్స్పర్సన్ యహ్యా సరెయ తెలిపారు. నావికాదళ క్షిపణులు, డ్రోన్ల (naval missiles drones) సాయంతో రెండు యూఎస్ వార్షిప్ డిస్ట్రాయర్లపై దాడులు చేసినట్లు ఓ టెలివిజన్ ఛానల్తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. విమానం గాల్లో ఉండగా ఉరుములు మెరుపులు దాడి, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Here's ANI News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Advertisement
Advertisement
Advertisement