US Shooting: అమెరికాలో కాల్పుల కలకలం, నలుగురు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు, వాషింగ్టన్ డీసీలోని బేస్బాల్ స్టేడియం వెలుపల కాల్పులకు తెగబడిన దుండుగులు
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఓ వ్యక్తి 12 రౌండ్లు కాల్పులు జరిపి కలకలం రేపాడు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఓ వ్యక్తి 12 రౌండ్లు కాల్పులు జరిపి కలకలం రేపాడు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. వాషింగ్టన్లోని నేషనల్స్ పార్క్ బేస్బాల్ మైదానంలో మ్యాచ్ జరుగుతోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల చప్పుడు వినపడగానే కొందరు ప్రేక్షకులు మైదానం నుంచి బయటకు పరుగులు తీయగా, ఆటగాళ్లు కూడా పిచ్ నుంచి బయటకు వెళ్లారు. దీంతో ఈ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాల్పులకు తెగబడిన వ్యక్తికోసం గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారు.
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement