Interpol Conference Delhi: దావూద్ ఇబ్రహీంను భారత్కు అప్పగిస్తారా, విలేకరి ప్రశ్నకు సమాధానం దాటవేసిన ఎఫ్ఐఏ డైరెక్టర్ జనరల్ మొహ్సిన్ బట్
ఢిల్లీలో ఇంటర్పోల్ సదస్సుకు హాజరైన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహ్సిన్ బట్.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్లను పాకిస్థాన్ భారత్కు అప్పగిస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. . దాదాపు 25 ఏళ్ల విరామం తర్వాత భారత్లో ఈ సమావేశం జరుగుతోంది. ఇది చివరిగా 1997లో జరిగింది.
ఢిల్లీలో ఇంటర్పోల్ సదస్సుకు హాజరైన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహ్సిన్ బట్.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్లను పాకిస్థాన్ భారత్కు అప్పగిస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. . దాదాపు 25 ఏళ్ల విరామం తర్వాత భారత్లో ఈ సమావేశం జరుగుతోంది. ఇది చివరిగా 1997లో జరిగింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Advertisement
Advertisement
Advertisement