100 % Voting in TS Villages: ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పిన తెలంగాణ పల్లెలు.. జగిత్యాల జిల్లా చిన్నకొల్వాయిలో, మెదక్ జిల్లా సంగాయిపేట తండాలో వంద శాతం పోలింగ్
తెలంగాణలోని రెండు గ్రామాలు ప్రజాస్వామ్య స్పూర్తిని చాటి చెప్పాయి. లోక్ సభ నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలో పోలింగ్ జరిగింది.
Hyderabad, May 14: తెలంగాణలోని (Telangana) రెండు గ్రామాలు (Villages) ప్రజాస్వామ్య స్పూర్తిని చాటి చెప్పాయి. లోక్ సభ నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిన్నకొల్వాయిలో వంద శాతం పోలింగ్ నమోదైంది. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. అలాగే మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో కూడా 100 శాతం పోలింగ్ నమోదైంది. ఈ తండాలో 210 మంది ఓటర్లు ఉండగా.. అందరూ ఓటు వేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
Voting underway across various states in country (Phot Credit: Representative Image)
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement