Vanasthalipuram Robbery Case: వనస్థలిపురం దోపిడీ కేసును చేధించిన పోలీసులు, రూ.25 లక్షలు సొమ్ము స్వాధీనం, నలుగురుని అరెస్ట్ చేసినట్లు తెలిపిన రాచకొండ సీపీ చౌహాన్‌

హైదరాబాద్‌లో సంచలనం రేపిన వనస్థలిపురం దోపిడీ కేసును (Vanasthalipuram Robbery Case) రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు (four accused arrested) చేశారు. వారి నుంచి రూ.25 లక్షలు సొమ్మును స్వాధీనం చేసుకున్నారు

Rachakonda CP Chouhan (Photo-Video Grab)

Hyd, Jan 16: హైదరాబాద్‌లో సంచలనం రేపిన వనస్థలిపురం దోపిడీ కేసును (Vanasthalipuram Robbery Case) రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు (four accused arrested) చేశారు. వారి నుంచి రూ.25 లక్షలు సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ చౌహాన్‌ మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. ఈ దోపిడీ ఘటన తర్వాత నిందితులు ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్లు చౌహాన్ తెలిపారు.

కుటుంబ కలహాలు, చిన్నారికి ఉరివేసి తరువాత ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు, హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన

వనస్థలిపురం దోపిడీ కేసులో సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఐదుగురు నిందితులను గుర్తించాం. వారిలో నలుగురిని అరెస్టు చేయగా.. మరొకరు పరారీలో ఉన్నాడని చౌహాన్‌ తెలిపారు. వీరంతా రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దోపిడీ చేశారని తెలిపారు. బార్‌ యజమాని వెంకట్‌ రెడ్డి వద్ద నిందితులు అప్పు తీసుకున్నారు.ఈ అప్పు తీర్చడానికి వచ్చి డబ్బులు కొట్టేయాలని వారు ప్రణాళిక వేశారు.

 

అందులో భాగంగానే రూ.50 లక్షలు దోపిడీ చేసి, తమతో పాటు తీసుకొచ్చిన 2 బ్యాగుల్లో ఒక బ్యాగు తీసుకొని ముంబయి పారిపోయారు. అక్కడి నుంచి విదేశాలకు వెళ్లిపోవాలన్నది వాళ్ల ప్లాన్‌. పారిపోయే క్రమంలో నిందితులను పట్టుకున్నామని చౌహాన్‌ వెల్లడించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Karnataka Shocker: బెంగళూరులో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం, కట్టేసి రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు కోరికలు తీర్చుకున్న కామాంధులు

Vizag Astrologer Murder Case: విశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు, పూజలు చేస్తానంటూ ఇంటికి వెళ్లి మహిళపై అత్యాచారం, అందుకే దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు

Maha Kumbh Mela 2025: దారుణం, కుంభమేళాలో స్నానం చేసిన మహిళల వీడియోలు అమ్మకానికి, ఇద్దరిపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు, మెటా సాయం కోరిన అధికారులు

Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం

Share Now