National Space Day: ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తలు సాధించిన విజయానికి సంతోషం వ్యక్తం చేసిన కేంద్ర కేబినెట్
ఈ మేరకు కేంద్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు.
New Delhi, August 29: చంద్రయాన్-3 (Chandrayaan 3) చందమామ దక్షిణ ధ్రువాన్ని ముద్దాడిన ఆగస్టు 23ను కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ స్పేస్ డే’గా (National Space Day) ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు. చంద్రయాన్-3 సాధించిన ఘనత పట్ల యావత్ దేశం, కేంద్ర కేబినెట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. మన దేశ శాస్త్రవేత్తలు సాధించిన ఈ చారిత్రక విజాయానికి తగిన గుర్తింపు ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం భావించింది.
ప్రజ్ఞాన్ ప్రయాణిస్తున్న దారిలో పెద్ద గొయ్యి, వెంటనే అలర్ట్ అయి రోవర్ రూట్ మార్చిన ఇస్రో
అందుకే ఆగస్టు 23ను ‘నేషనల్ స్పేస్ డే’ జరుపుకోవడానికి ఆమోదం తెలిపింది. అత్యద్భుతమైన ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలను మంత్రివర్గం అభినందిస్తోందని’ ఆయన పేర్కొన్నారు. మన శాస్త్రవేత్తలు చేసిన నిరంతర ప్రయోగాల కృషి ఫలితంగానే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించిందని అనురాగ్ ఠాకూర్ అన్నారు.
Tags
సంబంధిత వార్తలు
PM Modi Remarks on Mahatma Gandhi: మహాత్మా గాంధీ భక్తులకు, గాడ్సే భక్తులకు మధ్య ఎన్నికలు, జాతిపితపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడిన కాంగ్రెస్
Telangana Cabinet Meeting: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్, తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవిగో..
TG Cabinet Meeting Today: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో అనుమతి ఇచ్చిన ఈసీ
Telangana Cabinet Meeting: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాక్, అనుమతి రాకపోవడంతో కేబినెట్ సమావేశం వాయిదా
PM Modi on Pakistan:పాకిస్థాన్ పరిస్థితి చూశారుగా! కాంగ్రెస్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్
PM Modi in Hyderabad: యూపీఏ హయాంలో హైదరాబాద్ లో ఎన్ని పేలుళ్లు జరిగాయో గుర్తు తెచ్చుకోండి! సీఏఏను వ్యతిరేకించేవారికి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ప్రధాని మోదీ
Andhra Pradesh Elections 2024: ఐదేళ్ల జగన్ పాలనలో గుండా, రౌడీ రాజ్యం, కలికిరిలో ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు, విజయవాడలో ముగిసిన ప్రజాగళం రోడ్ షో
Telangana Elections 2024: తెలంగాణలో RR ట్యాక్స్ వెయ్యి కోట్లు దాటేసింది, వేములవాడలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన ప్రధాని మోదీ, బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని వెల్లడి
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
2024 ICC T20 Men's T20 World Cup Google Doodle: 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ సమరం మొదలైంది, ప్రత్యేకమైన డూడుల్తో అలరించిన గూగుల్
Poll Strategy Group Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన పోల్ స్ట్రాటజీ గ్రూప్, 115 నుంచి 125 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 50 నుంచి 60 సీట్ల మధ్యలో టీడీపీ
Janagalam Exit Poll: టీడీపీ కూటమికే జై కొట్టిన జనగళం ఎగ్జిట్ పోల్ సర్వే , 104 నుంచి 118 సీట్లతో అధికారంలోకి, 44 నుంచి 57 సీట్ల మధ్యలో వైసీపీ
Race Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన రేస్ సర్వే, 117 నుంచి 128 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 48 నుంచి 58 సీట్ల మధ్యలో టీడీపీ