Big Billion Days Sale: రూ.5,999 కేహెచ్‌డి టీవీ, ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టీవీ ఆఫర్‌ని ప్రారంభించిన థామ్సన్, టీవీల వివరాలు ఓ సారి చెక్ చేసుకోండి

యూరప్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ థామ్సన్ (Thomson) అత్యంత తక్కువ ధరకే టీవీలు అందుబాటులోకి తెస్తోంది. అక్టోబర్ నుంచి 16 - 21 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ( Flipkart) జరగనున్న బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో (Big Billion Days sale) ఈ బంపర్ ఆఫర్ కొనుగోలుదారులకు అందించనుంది. కాగా 'బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టీవీ ఆఫర్' (Big Save on Bigger TV offer) పేరుతో దీన్ని తీసుకువచ్చింది. గత 3 సంవత్సరాలుగా భారత మార్కెట్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న థామ్సన్ విజయవంతంగా దూసుకుపోతోంది. కాగా ఆర్9 సిరీస్ థామ్సన్ టీవీ డీల్స్ రూ .5999 నుండి ప్రారంభమవుతాయి. ఆండ్రాయిడ్ థామ్సన్ స్మార్ట్ టీవీ ధర రూ.10999 నుండి ప్రారంభమవుతుంది.

Flipkart Mobile Bonanza Sale has some great offers lined up (Photo Credit: Official) (Representational Image)

యూరప్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ థామ్సన్ (Thomson) అత్యంత తక్కువ ధరకే టీవీలు అందుబాటులోకి తెస్తోంది. అక్టోబర్ నుంచి 16 - 21 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ( Flipkart) జరగనున్న బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో (Big Billion Days sale) ఈ బంపర్ ఆఫర్ కొనుగోలుదారులకు అందించనుంది. కాగా 'బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టీవీ ఆఫర్' (Big Save on Bigger TV offer) పేరుతో దీన్ని తీసుకువచ్చింది. గత 3 సంవత్సరాలుగా భారత మార్కెట్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న థామ్సన్ విజయవంతంగా దూసుకుపోతోంది. కాగా ఆర్9 సిరీస్ థామ్సన్ టీవీ డీల్స్ రూ .5999 నుండి ప్రారంభమవుతాయి. ఆండ్రాయిడ్ థామ్సన్ స్మార్ట్ టీవీ ధర రూ.10999 నుండి ప్రారంభమవుతుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో టీవీ ఆఫర్‌లు

ఆర్ 9 సిరీస్ కింద రెండు టీవీలు 24 హెచ్డీ బేసిక్ 5,999 రూపాయలు, 32 హెచ్డీ బేసిక్ ధర 8,499 రూపాయల వద్ద అందుబాటులో ఉంటాయి.

పాథ్ సిరీస్ థామ్సన్ మోడళ్లు

32 పాథ్ 0011 ధర - రూ. 10,999

32 పాథ్ 0011బీఎల్ ధర -రూ. 11,499

40 పాథ్ 7777 ధర - రూ. 15,999

43 పాథ్ 0009ధర - రూ. 18,999

43 పాథ్ 4545 ధర -రూ. 22,499

50 పాథ్1010 ధర -రూ. 24,499

55 పాథ్ 5050 ధర - రూ. 28,999

ఆథ్రో సిరీస్ థామ్సన్ టీవీ మోడల్స్

43 ఆథ్రో 2000 - రూ. 22,499

50 ఆథ్రో 1212 - రూ. 27,499

55 ఆథ్రో 0101 - రూ. 30,999

65 ఆథ్రో 2020 - రూ. 45,999

75ఆథ్రో 2121 -రూ. 94,499

మొబైల్ యూజర్లకు షాక్, స్మార్ట్‌ఫోన్ల ధరలు 3 శాతం పెరిగే అవకాశం, డిస్‌ప్లేల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం విధించిన 10 శాతం సుంకమే కారణం, ఆందోళన వ్యక్తం చేసిన ఐసీఈఏ

ఈ సీజన్ లో 200,000 యూనిట్ల అమ్మకాన్ని అంచనా వేస్తున్నామని థామ్సన్ టీవీ ఇండియా బ్రాండ్ లైసెన్సీ, సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో గూగుల్ భాగస్వామ్యంతో సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీలను తీసుకొచ్చిన థామ్సన్ ప్రీమియం, బడ్జెట్ ధరల్లో సెమీ, ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను కూడా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

వాట్సాప్‌లోకి కొత్త ఫీచర్లు, ఆల్వేస్‌ మ్యూట్‌ బటన్‌, కొత్తగా 138 ఎమోజీలు, న్యూ అటాచ్‌మెంట్‌ ఐకాన్స్‌..ఇతర ఫీచర్లు మీకోసం

ఇక ఈ సేల్ లో భాగంగా విద్యార్థులకు కూడా ఫ్లిప్ కార్ట్ శుభవార్త తెలిపింది. దేశంలోని టైర్ 2 సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం పెయిడ్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నెల16న ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాల్లో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ తాజాగా ప్రకటించిన ‘లాంచ్‌ప్యాడ్’ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం 45 రోజులు ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు సప్లయి చెయిన్ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యాన్ని పొందవచ్చు.ఈ-కామర్స్ ఇండస్ట్రీలో కస్టమర్లకు సరుకులు డెలివరీ ప్రాసెస్‌ను, క్లిష్టమైన నైపుణ్యాలను విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా తెలుసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now