Military Base Attacks By Jihadists: మాలీలో జిహాదిస్టుల మారణహోమం, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు, 15మంది సైనికులు 49 మంది అమాయక పౌరులు మృతి
ఉత్తర మాలిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ జిహాదీలు (Jihadists) దాడులకు తెగబడ్డారు. నైజర్ నదిలో టింబక్టు పడవ (Mali Boat), ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులు చేశారు. ప్రయాణికుల పడవ, సైనిక స్థావరాలపై జరిగిన దాడిలో 64 మంది మరణించారని మాలీ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడుల్లో మాలి బోటులో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మరణించారు. నై
North Mali, SEP 08: ఉత్తర మాలిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ జిహాదీలు (Jihadists) దాడులకు తెగబడ్డారు. నైజర్ నదిలో టింబక్టు పడవ (Mali Boat), ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులు చేశారు. (military base attacks by jihadists) ప్రయాణికుల పడవ, సైనిక స్థావరాలపై జరిగిన దాడిలో 64 మంది మరణించారని మాలీ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడుల్లో మాలి బోటులో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మరణించారు.
నైజర్ నదిపై టింబక్టు పడవ, ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద ఆర్మీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులు చేశారు. ఈ దాడులను అల్-ఖైదాకు అనుబంధంగా ఉన్న సమూహం జిహాదీలు చేశారని సమాచారం.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)