Leopard at Tirumala: తిరుమల అలిపిరి బాటలో మరో చిరుత కలకలం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

తిరుమలలోని అలిపిరి బాటలో మరో చిరుతపులి కనిపించింది. దీంతో కొండకు వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో నడక మార్గంలో చిరుత కదలిలు కనిపించినట్టు అధికారులు వెల్లడించారు.

Leopard (Credits: X)

Tirumala, Mar 28: తిరుమలలోని (Tirumala) అలిపిరి బాటలో మరో చిరుతపులి (Leopard) కనిపించింది. దీంతో కొండకు వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో నడక మార్గంలో చిరుత కదలిలు కనిపించినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి బోన్లను ఏర్పాటు చేశారు. కాలినడకన వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ (TTD) హెచ్చరించింది.

Titanic Door Auction: టైటానిక్‌ హీరోయిన్ రోజ్ ను కాపాడిన తలుపునకు రికార్డు ధర.. వేలంలో 6 కోట్లకు అమ్ముడు పోయింది మరి!

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement