4 Dead In Firing At Punjab Military Station: పంజాబ్‌ మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు.. నలుగురు జవాన్లు మృతి

పంజాబ్‌లోని (Punjab) బఠిండా మిలిటరీ స్టేషన్‌లో (Bathinda Military Station) కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు.

Army (Credits: Twitter)

Bathinda, April 12: పంజాబ్‌లోని (Punjab) బఠిండా మిలిటరీ స్టేషన్‌లో (Bathinda Military Station) కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. తెల్లవారుజామున 4:35 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిగిన ప్రదేశాన్ని అధికారులు సీజ్‌ చేసి కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Gold Price Hike: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement