Andhra Pradesh: వైసీపీ సోష‌ల్‌మీడియా కార్య‌క‌ర్త వ‌ర్రా రవీంద్ర‌రెడ్డిపై మరో కేసు, అస‌భ్య‌క‌ర‌మైన పోస్ట్ పెట్టాడంటూ తిరువూరు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు

పులివెందుల‌కు చెందిన వైసీపీ సోష‌ల్‌మీడియా కార్య‌క‌ర్త వ‌ర్రా రవీంద్ర‌రెడ్డిపై మరో కేసు నమోదయింది. నెల రోజుల క్రితం త‌నపై ర‌వీంద్ర‌రెడ్డి అస‌భ్య‌క‌ర‌మైన పోస్ట్ పెట్టాడంటూ తిరువూరు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన స్థానిక ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు. వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను కోరిన ఎమ్మెల్యే.

Another case against YCP social media worker Varra Ravindra Reddy

పులివెందుల‌కు చెందిన వైసీపీ సోష‌ల్‌మీడియా కార్య‌క‌ర్త వ‌ర్రా రవీంద్ర‌రెడ్డిపై మరో కేసు నమోదయింది. నెల రోజుల క్రితం త‌నపై ర‌వీంద్ర‌రెడ్డి అస‌భ్య‌క‌ర‌మైన పోస్ట్ పెట్టాడంటూ తిరువూరు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన స్థానిక ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు. వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను కోరిన ఎమ్మెల్యే.

నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్‌సీపీలో ఉండండి, జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు, ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదని మండిపాటు

Another case against YCP social media worker Varra Ravindra Reddy

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: మహిళలకే మొదటి ప్రాధాన్యం..600 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇస్తామని వెల్లడి

Indiramma Houses In Telangana: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముహుర్తం ఖరారు, రేపు నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌

Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం

Telangana Assembly Sessions: మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు..5 రోజుల పాటు జరిగే అవకాశం, బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనున్న ప్రభుత్వం!

Share Now