Arunachal Pradesh Fire: ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో కాలి బూడిదైన 700 దుకాణాలు, అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌లో విషాద ఘటన

అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌లోని నహర్‌లాగున్‌ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముందుగా రెండు దుకాణాల్లో మొదలైన మంటలు.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా ప్రాంతానికి చేరుకోకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాలకు విస్తరించాయి

Fire (Representational image) Photo Credits: Flickr)

అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌లోని నహర్‌లాగున్‌ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముందుగా రెండు దుకాణాల్లో మొదలైన మంటలు.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా ప్రాంతానికి చేరుకోకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాలకు విస్తరించాయి.ఆ ఏరియాలోని మొత్తం 700 దుకాణాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగినా, ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలియలేదు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement