Ram Temple Pran Pratishtha Ceremony: ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ అయోధ్య రామ మందిర ఘట్టం, అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేస్తారని తెలిపిన తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేయడం సరికాదని మన శంకరాచార్యులు నలుగురూ అన్నారు.. ఈ ఘటనను రాజకీయ ఘట్టంగా అందరూ భావిస్తున్నారు.

Telangana Minister Uttam Kumar Reddy (Photo-ANI)

హైదరాబాద్: అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేయడం సరికాదని మన శంకరాచార్యులు నలుగురూ అన్నారు.. ఈ ఘటనను రాజకీయ ఘట్టంగా అందరూ భావిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు.. మేము తప్పకుండా ఆలయాన్ని సందర్శిస్తాం కానీ అది పూర్తయిన తర్వాత అని ఆయన తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now