Bihar Shocker: దారుణం, బిస్కెట్ కోసం వెళ్ళిన మైనర్ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి గ్యాంగ్ రేప్, ముగ్గురి కామాంధుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
బీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక దుకాణంలో బిస్కెట్లు కొనడానికి వెళ్ళిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు కామాంధులు. ముగ్గురు వ్యక్తులు ఆమె నోటిని గుడ్డతో కప్పి బలవంతంగా తీసుకెళ్లారని నివేదికలు చెబుతున్నాయి.
బీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక దుకాణంలో బిస్కెట్లు కొనడానికి వెళ్ళిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు కామాంధులు. ముగ్గురు వ్యక్తులు ఆమె నోటిని గుడ్డతో కప్పి బలవంతంగా తీసుకెళ్లారని నివేదికలు చెబుతున్నాయి. నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు, ఒకరు ఇంకా పరారీలో ఉన్నారు.
ఈ సంఘటన పాట్నాలోని ఒక ప్రాంతంలో జరిగింది, అక్కడ మైనర్ బాలిక సమీపంలోని దుకాణానికి వెళ్ళింది. ఈ సమయంలో, జితేంద్ర యాదవ్, అతని ఇద్దరు సహచరులు ఆమెను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించారు. బాలిక చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించి పోలీసులకు సమాచారం అందించారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో రక్తపు మడుగులో ఉన్న బాలికను గుర్తించారు పోలీసులు.
Minor Girl Kidnapped and Gang-Raped
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)