Durg Road Accident: ఛత్తీస్‌ఘడ్‌ దుర్గ్ జిల్లాలో లోయలో పడిన బస్సు, 12 మంది మృతి, మరో 14 మందికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

ఛత్తీస్‌ఘడ్‌ దుర్గ్‌ జిల్లా కుంహారి పీఎస్‌ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. మహా మాయ గుడి వద్ద బస్సు అదుపుతప్పి 40 అడుగుల లోయపడిపోయింది. ప్రమాదంలో డిస్టలరీస్‌ కంపెనీకి చెందిన 14 మంది మృతి చెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు

Bus Ferrying Distillery Company Staffers Falls Into Soil Mine Pit (Photo Credits: X/@anshuman_sunona)

ఛత్తీస్‌ఘడ్‌ దుర్గ్‌ జిల్లా కుంహారి పీఎస్‌ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. మహా మాయ గుడి వద్ద బస్సు అదుపుతప్పి 40 అడుగుల లోయపడిపోయింది. ప్రమాదంలో డిస్టలరీస్‌ కంపెనీకి చెందిన 14 మంది మృతి చెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘోర రోడ్డు ప్రమాదం, 40 అడుగుల లోతైన లోయలో పడిన బస్సు, 12 మంది అక్కడికక్కడే మృతి, 14 మందికి తీవ్ర గాయాలు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement