India-China Clash: చైనా మెల్లిగా భారత్ భూభాగాన్ని ఆక్రమిస్తూ వస్తోంది, LAC వెంట యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోందని తెలిపిన రిటైర్ట్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవాణే
చైనా చాలా సంవత్సరాలుగా LAC వెంట యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోంది. వారు దీన్ని చాలా చిన్న ఇంక్రిమెంటల్ స్టెప్స్లో చేస్తున్నారు.కానీ కాలక్రమేణావారు భారత భూభాగంలోకి మరింతగా చొచ్చుకువచ్చే అవకాశం ఉంది. ఇది వారు అనుసరించిన, కొనసాగిస్తున్న వ్యూహమని రిటైర్ట్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవాణే తెలిపారు.
చైనా చాలా సంవత్సరాలుగా LAC వెంట యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోంది. వారు దీన్ని చాలా చిన్న ఇంక్రిమెంటల్ స్టెప్స్లో చేస్తున్నారు.కానీ కాలక్రమేణావారు భారత భూభాగంలోకి మరింతగా చొచ్చుకువచ్చే అవకాశం ఉంది. ఇది వారు అనుసరించిన, కొనసాగిస్తున్న వ్యూహమని రిటైర్ట్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవాణే తెలిపారు.చైనా యొక్క PLA దీర్ఘకాలిక వ్యూహం అదే విధంగా ఉంది. ఇది మరింతగా ముందుకు సాగితే చాలా ప్రమాదమని అన్నారు. దానికి ప్రతిచర్య భారత్ నుంచి భారీగా ఉంటుందని చైనా గుర్తించుకోవాలని కూడా హెచ్చరించారు.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
New Trend In China: బ్యాంకుల దగ్గర మట్టి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం! ఆన్లైన్లో రూ. 10వేలకు అమ్ముతున్న వ్యాపారులు
David Miller: సెమీస్లో దక్షిణాఫ్రికా ఓటమి, ఐసీసీ షెడ్యూలింగ్ చిత్రంగా ఉందంటూ విమర్శలు ఎక్కుపెట్టిన డేవిడ్ మిల్లర్, 50 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసిన న్యూజీలాండ్
Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు
KCR Wishes To Muslims: రేపటి నుంచే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం, శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్
Advertisement
Advertisement
Advertisement