India-China Clash: చైనా మెల్లిగా భారత్ భూభాగాన్ని ఆక్రమిస్తూ వస్తోంది, LAC వెంట యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోందని తెలిపిన రిటైర్ట్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవాణే

చైనా చాలా సంవత్సరాలుగా LAC వెంట యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోంది. వారు దీన్ని చాలా చిన్న ఇంక్రిమెంటల్ స్టెప్స్‌లో చేస్తున్నారు.కానీ కాలక్రమేణావారు భారత భూభాగంలోకి మరింతగా చొచ్చుకువచ్చే అవకాశం ఉంది. ఇది వారు అనుసరించిన, కొనసాగిస్తున్న వ్యూహమని రిటైర్ట్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవాణే తెలిపారు.

MM Naravane (Photo-ANI)

చైనా చాలా సంవత్సరాలుగా LAC వెంట యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోంది. వారు దీన్ని చాలా చిన్న ఇంక్రిమెంటల్ స్టెప్స్‌లో చేస్తున్నారు.కానీ కాలక్రమేణావారు భారత భూభాగంలోకి మరింతగా చొచ్చుకువచ్చే అవకాశం ఉంది. ఇది వారు అనుసరించిన, కొనసాగిస్తున్న వ్యూహమని రిటైర్ట్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవాణే తెలిపారు.చైనా యొక్క PLA దీర్ఘకాలిక వ్యూహం అదే విధంగా ఉంది. ఇది మరింతగా ముందుకు సాగితే చాలా ప్రమాదమని అన్నారు. దానికి ప్రతిచర్య భారత్ నుంచి భారీగా ఉంటుందని చైనా గుర్తించుకోవాలని కూడా హెచ్చరించారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement