Delhi Liquor Scam: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో కొత్త ట్విస్ట్, ఇద్దరు ఐఏఎస్ అధికారులపై వేటు వేసిన కేంద్రం
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తాజాగా ఈ కుంభకోణానికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తాజాగా ఈ కుంభకోణానికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎ.గోపీకృష్ణ, ఆనంద్కుమార్ తివారీని సస్పెండ్ చేస్తూ సోమవారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కుంభకోణం చోటుచేసుకున్న సమయంలో గోపీకృష్ణ ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్గా, ఆనంద్కుమార్ డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్గా పనిచేశారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఈ ఇద్దరు అధికారుల పేర్లు ఉన్నాయి. దీంతో వారిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Tags
Bandi Sanjay Arrest
Bharatiya Janata Party
Central Bureau of Investigation
Delhi Deputy Chief Minister Manish Sisodia
delhi liquor scam
liquor scam in Delhi
Rajya Sabha member
Sudhanshu Trivedi
sudhanshu trivedi on Kavitha
Telangana
TRS
TRS MLC K Kavitha
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
టీఆర్ఎస్ పార్టీ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం
ఢిల్లీ లిక్కర్ స్కాం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు
బీజేపీ ఎంపీ
రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement