Earthquake in Arunachal: అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతగా నమోదు, ఛాంగ్‌లాంగ్‌కు 86 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం

ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్‌లాంగ్‌లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్‌ సెంటర్ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్‌లాంగ్‌లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్‌ సెంటర్ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. ఛాంగ్‌లాంగ్‌కు 86 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 14 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. భూపంకం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.

Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement