MP Urination Case: ప్రజలే నాకు దేవుళ్లు, ఆ మూత్ర విసర్జన ఘటన ఎంతో బాధించింది, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భావోద్వేగ స్పీచ్ ఇదిగో..
నాకు పేదలే దేవుడు, ప్రజలే నాకు దేవుళ్లలాంటి వారు. ప్రజలకు సేవ చేయడం భగవంతుడిని ఆరాధించడంతో సమానం. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడని నమ్ముతాం. దశమత్ రావత్తో జరిగిన అమానవీయ ఘటనతో నేను బాధపడ్డాను.. పేదలకు గౌరవం, భద్రత ముఖ్యం..’’ అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. సిధి వైరల్ వీడియో ఘటనపై పేర్కొన్నారు.
నాకు పేదలే దేవుడు, ప్రజలే నాకు దేవుళ్లలాంటి వారు. ప్రజలకు సేవ చేయడం భగవంతుడిని ఆరాధించడంతో సమానం. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడని నమ్ముతాం. దశమత్ రావత్తో జరిగిన అమానవీయ ఘటనతో నేను బాధపడ్డాను.. పేదలకు గౌరవం, భద్రత ముఖ్యం..’’ అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. సిధి వైరల్ వీడియో ఘటనపై పేర్కొన్నారు.
Here's ANI Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement