G20 Summit New Delhi: వీడియో ఇదిగో, భారత్ మండపంలోకి భారీగా వరద, రూ. 2700 కోట్లు పెట్టుబడి ఒక్క వర్షంతో కొట్టుకుపోయిందని కాంగ్రెస్ పార్టీ ఫైర్
ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు నేడు చివరి రోజు.కాగా నిన్న రాత్రి నుండి ఢిల్లీ-ఎన్సిఆర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా భారత మండపం ప్రాంగణం కూడా జలమయమైందని వాపోతున్నారు
ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు నేడు చివరి రోజు.కాగా నిన్న రాత్రి నుండి ఢిల్లీ-ఎన్సిఆర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా భారత మండపం ప్రాంగణం కూడా జలమయమైందని వాపోతున్నారు. ఇప్పుడు భారత్ మండపం నీటిలో మునిగి ఉన్న వీడియోను షేర్ చేస్తూ మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. కాంగ్రెస్ భారత్ మండపం వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది. జి-20 కోసం భారత్ మండపాన్ని సిద్ధం చేశారు. డొల్ల అభివృద్ధి బట్టబయలైంది. 2700 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఒక్క వర్షంలో అది కొట్టుకుపోయింది.” అంటూ రాసుకొచ్చారు.
Bharat Mandapam (photo-Video Grab)
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Fire Breaks Out In New York: న్యూయార్క్లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement