Coronavirus in India: దేశంలో గత 24 గంటల్లో 2,55,874 కరోనా కేసులు, నిన్న కరోనాతో 614 మంది మృతి, రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతం
దేశంలో నిన్న 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొన్నటి కంటే నిన్న 50,190 కేసులు తక్కువగా నమోదయ్యాయి. నిన్న కరోనాతో 614 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,67,753 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దేశంలో నిన్న 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొన్నటి కంటే నిన్న 50,190 కేసులు తక్కువగా నమోదయ్యాయి. నిన్న కరోనాతో 614 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,67,753 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 22,36,842 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 3,97,99,202 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 4,90,462కు పెరిగింది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)