J&K Road Accident: జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బోల్తా పడిన మినీ బస్సు, ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు

ఈరోజు తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీలోని కేవల్ బుధేల్ ప్రాంతంలో జరిగిన మినీ బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. బస్సు బుధాల్ నుండి బకోరీకి వెళ్తోండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు

Accident (Photo-Wikimedia Commons)

ఈరోజు తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీలోని కేవల్ బుధేల్ ప్రాంతంలో జరిగిన మినీ బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. బస్సు బుధాల్ నుండి బకోరీకి వెళ్తోండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. వారికి చికిత్స అందిస్తున్నామని రాజౌరిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మెహమూద్ హుస్సేన్ బజార్ తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement