J&K Road Accident: జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం, బోల్తా పడిన మినీ బస్సు, ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు
ఈరోజు తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీలోని కేవల్ బుధేల్ ప్రాంతంలో జరిగిన మినీ బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. బస్సు బుధాల్ నుండి బకోరీకి వెళ్తోండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు
ఈరోజు తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీలోని కేవల్ బుధేల్ ప్రాంతంలో జరిగిన మినీ బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. బస్సు బుధాల్ నుండి బకోరీకి వెళ్తోండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. వారికి చికిత్స అందిస్తున్నామని రాజౌరిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మెహమూద్ హుస్సేన్ బజార్ తెలిపారు.
Here's ANI Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement