J&K Road Accident: జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బోల్తా పడిన మినీ బస్సు, ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు

ఈరోజు తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీలోని కేవల్ బుధేల్ ప్రాంతంలో జరిగిన మినీ బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. బస్సు బుధాల్ నుండి బకోరీకి వెళ్తోండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు

Accident (Photo-Wikimedia Commons)

ఈరోజు తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీలోని కేవల్ బుధేల్ ప్రాంతంలో జరిగిన మినీ బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. బస్సు బుధాల్ నుండి బకోరీకి వెళ్తోండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. వారికి చికిత్స అందిస్తున్నామని రాజౌరిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మెహమూద్ హుస్సేన్ బజార్ తెలిపారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement