Kerala Accident: శబరిమల వెళ్తూ ఎత్తైన లోయలో పడిన అయ్యప్ప భక్తుల బస్సు, చాలా మందికి తీవ్ర గాయాలు, తమిళనాడుకు చెందిన స్వాములుగా గుర్తింపు

తమిళనాడు నుంచి 60 మంది అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పథనంథిట్ట జిల్లాలో బస్సు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న అయ్యప్ప భక్తులందరికీ గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Kerala Bus Accident. (Photo Credits: ANI)

తమిళనాడు నుంచి 60 మంది అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పథనంథిట్ట జిల్లాలో బస్సు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న అయ్యప్ప భక్తులందరికీ గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement