Madhya Pradesh: విశ్వవిద్యాలయం క్యాంటీన్ వెలుపల రెండు బాంబులు విసిరిన అగంతకుడు, సీసీటీవీ పుటేజీ వైరల్

మధ్యప్రదేశ్: ఫిబ్రవరి 15వ తేదీన జబల్‌పూర్‌లోని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం క్యాంటీన్ వెలుపల గుర్తు తెలియని వ్యక్తి రెండు బాంబులు విసిరాడు.ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదు. దానికి సంబంధించిన సీసీటీవీ పుటేజీ వైరల్ గా మారింది.

Representational Image | (Photo Credits: IANS)

మధ్యప్రదేశ్: ఫిబ్రవరి 15వ తేదీన జబల్‌పూర్‌లోని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం క్యాంటీన్ వెలుపల గుర్తు తెలియని వ్యక్తి రెండు బాంబులు విసిరాడు.ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదు. దానికి సంబంధించిన సీసీటీవీ పుటేజీ వైరల్ గా మారింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement