Madhya Pradesh: భార్యకు చెప్పకుండా కూరలో ఒక టమాటా ఎక్కువ వేసిన భర్త, కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయిన భార్య, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన

మధ్యప్రదేశ్‌లోని షాహ్డోల్‌లో చిత్రమైన ఘటన చోటు చేసుకుంది. తనకు చెప్పకుండా భర్త కూరలో రెండు టమాటాలు వాడాడని, అలిగి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.తమ కుమార్తెతో సహా ఇంటిని విడిచిపెట్టి వెళ్లడంతో..ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు వారు ఈ భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చారు.

Representational Image (Photo Credits: ANI)

మధ్యప్రదేశ్‌లోని షాహ్డోల్‌లో చిత్రమైన ఘటన చోటు చేసుకుంది. తనకు చెప్పకుండా భర్త కూరలో రెండు టమాటాలు వాడాడని, అలిగి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.తమ కుమార్తెతో సహా ఇంటిని విడిచిపెట్టి వెళ్లడంతో..ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు వారు ఈ భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement