Maharashtra Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, రోడ్డు పక్కన నిలిచి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు, నలుగురు అక్కడికక్కడే మృతి, 15 మందికి తీవ్ర గాయాలు

మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని యావత్ గ్రామ సమీపంలో పూణె-సోలాపూర్ హైవేపై రోడ్డు పక్కన నిలిచి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించారు, 15 మంది గాయపడ్డారు. ఈ సంఘటన తెల్లవారుజామున 5 గంటలకు జరిగిందని పుణె పోలీసు అధికారులు తెలిపారు.

Representational Image (Credits: Facebook)

మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని యావత్ గ్రామ సమీపంలో పూణె-సోలాపూర్ హైవేపై రోడ్డు పక్కన నిలిచి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించారు, 15 మంది గాయపడ్డారు. ఈ సంఘటన తెల్లవారుజామున 5 గంటలకు జరిగిందని పుణె పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన వారికి పెద్దగా ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now