Kerala Boat Capsized: కేరళలో ఘోర ప్రమాదం, టూరిస్ట్ బోల్తా పడి 15 మందికి పైగా మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. మలప్పురం జిల్లా తానూర్ బీచ్‌లో టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బోటులో 30 మందికి పైగా టూరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నీట మునుగుతున్న పలువురిని రెస్క్యూ టీం కాపాడి ఆస్పత్రిలో చేర్పించింది.

Kerala Boat Capsized (PIC@ ANI Twitter)

Malappuram, May 07: కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. మలప్పురం (Malappuram) జిల్లా తానూర్ బీచ్‌లో (Tanur) టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బోటులో 30 మందికి పైగా టూరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నీట మునుగుతున్న పలువురిని రెస్క్యూ టీం కాపాడి ఆస్పత్రిలో చేర్పించింది. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. తానూర్ ఒట్టుంపురం బీచ్ వద్ద ఈ ఘటన జరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement