Mandya MP Sumalata: రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ లేఖ, వెంటనే చర్యలు తీసుకోవాలని ట్విట్టర్లో తెలిపిన మాండ్యా ఎంపీ సినీనటి సుమలత, ఎంపీ రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటానని వెల్లడి
లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఆయన స్టాండింగ్ కమిటికీ రాసిన లైటర్ మీద మాండ్య ఎంపీ, సినీనటి సుమలత ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎంపీపై కస్టడీలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం దిగ్ర్భాంతికరమని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు.
లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఆయన స్టాండింగ్ కమిటికీ రాసిన లైటర్ మీద మాండ్య ఎంపీ, సినీనటి సుమలత ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎంపీపై కస్టడీలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం దిగ్ర్భాంతికరమని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు.ఈ విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానని, దీని గురించి తెలుసుకుని విస్మయానికి గురయ్యానని చెప్పారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ తీరు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై చెడు ప్రభావం చూపిస్తుందని అన్నారు. తన సహచర ఎంపీ రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటానని ఆమె చెప్పారు. ఆయనపై జరిగిన ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుపుతూ ట్వీట్ చేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement