Mobile Phone Blast in Kerala: వీడియో చూస్తుండగా పెద్ద శబ్దంతో పేలిన మొబైల్ ఫోన్, 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక మృతి, కేరళలో ఘటన

కేరళలోని త్రిసూర్‌లోని ఓ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక చేతిలో వీడియో చూస్తున్న మొబైల్ ఫోన్ పేలడంతో మృతి చెందింది. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, వైద్యసేవలందించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె కన్నుమూసింది.

File Image

కేరళలోని త్రిసూర్‌లోని ఓ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక చేతిలో వీడియో చూస్తున్న మొబైల్ ఫోన్ పేలడంతో మృతి చెందింది. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, వైద్యసేవలందించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె కన్నుమూసింది. స్థానిక పోలీసు అధికారుల బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రంగంలోకి దించింది.

Here's IANS Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement