MP School Van Accident: 40 మంది పిల్లలతో స్కూల్ బస్సు బోల్తా, ఓ చిన్నారి మృతి, మరో 39 మందికి గాయాలు, పిల్లలందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపిన సాగర్ జిల్లా కలెక్టర్
మధ్యప్రదేశ్లో రాహత్ఘర్ వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందాడు. బస్సులో ఉన్న పిల్లలందరూ సురక్షితంగా ఉన్నట్లు సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్యా తెలిపారు.
మధ్యప్రదేశ్లో రాహత్ఘర్ వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందాడు. బస్సులో ఉన్న పిల్లలందరూ సురక్షితంగా ఉన్నట్లు సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్యా తెలిపారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement
Advertisement