Nagaland Firing Incident: నాగాలాండ్ ఫైరింగ్ మృతుల కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా, కేంద్రం నుంచి రూ.11 ల‌క్ష‌లు, నాగాలాండ్ రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి రూ. 5 లక్షలు

నాగాలాండ్ ఫైరింగ్ ( Nagaland firing ) ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఒక్కో కుటుంబానికి రూ.11 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించ‌నుంద‌ని నాగాలాండ్ ముఖ్య‌మంత్రి నీఫియూ రియో వెల్ల‌డించారు.

Nagaland CM Neiphiu Rio (Photo/ ANI)

నాగాలాండ్ ఫైరింగ్ ( Nagaland firing ) ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఒక్కో కుటుంబానికి రూ.11 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించ‌నుంద‌ని నాగాలాండ్ ముఖ్య‌మంత్రి నీఫియూ రియో వెల్ల‌డించారు. అదేవిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున కూడా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy At Yadagirigutta: వైభవంగా యాదగిరిగుట్ట దివ్య విమాన స్వర్ణ గోపురం ప్రారంభం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, దేశంలోనే ఎత్తైన గోపురంగా రికార్డు

Rahul Gandhi On SLBC Tunnel Incident: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్, ప్రమాద ఘటనపై ఆరా, ఎస్‌ఎల్‌బీసీ డ్రోన్ విజువల్స్ ఇవే

Yadagirigutta Swarna Vimana Gopuram: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం నేడు.. హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. స్వర్ణ విమాన గోపురం విశేషాలు ఏంటంటే?

Champions Trophy 2025, AUS Vs ENG: ఛేజింగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా, 351 టార్గెట్‌ను మరో 15 బాల్స్‌ మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో చేధించిన కంగారులు

Share Now