Nirmala Sitharaman Covid: నిర్మలా సీతారామన్కు కరోనా, రాష్ట్రపతి ఎన్నికల్లో పీపీఈ కిట్ ధరించి ఓటేసిన కేంద్ర ఆర్థిక మంత్రి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కరోనా సోకింది. ఇటీవలే ఆమె ఇండోనేషియాలో జీ20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారమే తిరిగి వచ్చారు. ఆమెకు కొవిడ్ సోకినట్లుగా సోమవారం నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఆమె రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కరోనా సోకింది. ఇటీవలే ఆమె ఇండోనేషియాలో జీ20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారమే తిరిగి వచ్చారు. ఆమెకు కొవిడ్ సోకినట్లుగా సోమవారం నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఆమె రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పీపీఈ కిట్ ధరించి ఓటేశారు. ఇండోనేషియాలోనే నిర్మలకు వైరస్ సోకి ఉండొచ్చని అధికారులు చెప్పారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్ను గుర్తించిన సైంటిస్టులు
KTR Letter To Nirmala Sitharaman: తెలంగాణ అప్పులపై నిర్మలా సీతారామన్కు కేటీఆర్ ఘాటు కౌంటర్, రాష్ట్రం ఎప్పటికీ మిగులు రాష్ట్రమే అంటూ లేఖ
Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డుతో రైతులు రూ. 5 లక్షలు రుణం పొందవచ్చు, లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి, అలాగే Kisan Credit Card ఎలా పొందాలో వివరాలు మీకోసం..
Union Budget 2025 Highlights: రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే, రక్షణ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం, రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపులు, నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం హైలెట్స్ మీకోసం..
Advertisement
Advertisement
Advertisement