Noida Shocker: పెళ్లి చేసుకోమన్నందుకు బ్లేడ్‌తో ప్రియురాలి గొంతు కోసి హత్య చేసిన ప్రియుడు, పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియురాలు

నోయిడాలోని ఛిజరాసి ప్రాంతంలో జరిగిన ఒక విషాద సంఘటనలో, ధనంజయ్ అనే వ్యక్తి మార్చి 27న తన స్నేహితురాలు నిషాను బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణమైన చర్య తరువాత ధనంజయ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇద్దరు వ్యక్తులు బల్లియా జిల్లాకు చెందినవారు, ధనంజయ్ నోయిడాలో నివసిస్తున్నారు.

Married Man Kills Girlfriend by Slitting Her Throat With Blade for Forcing Him to Marry, Attempts Suicide

నోయిడాలోని ఛిజరాసి ప్రాంతంలో జరిగిన ఒక విషాద సంఘటనలో, ధనంజయ్ అనే వ్యక్తి మార్చి 27న తన స్నేహితురాలు నిషాను బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణమైన చర్య తరువాత ధనంజయ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇద్దరు వ్యక్తులు బల్లియా జిల్లాకు చెందినవారు, ధనంజయ్ నోయిడాలో నివసిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. వివాహితుడైన నిందితుడు బాధితురాలితో మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, యువతి పెళ్లి ప్రపోజ్ చేయడంతో మనస్పర్థలు తలెత్తి తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చి ప్రియురాలి గొంతు కోసాడని పోలీసులు తెలిపారు. వీడియో ఇదిగో, అమ్మమ్మని చెక్క కర్రతో దారుణంగా కొట్టిన భార్యాభర్తలు, కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

UP Shocker: దారుణం, పని మనిషికి మద్యం తాగించి అత్యాచారం చేసిన యజమాని కొడుకు, భర్త తలకు తుఫాకీ గురిపెట్టి అతని కళ్లెదురుగానే నీచమైన చర్య

Uttar Pradesh Shocker: దారుణం, కట్నం తీసుకురాలేదని భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన భర్త, ఆరోగ్యం క్షీణించడంతో నిజాలు వెలుగులోకి, అత్తింటివారిని అరెస్ట్ చేసిన పోలీసులు

Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో 55 కోట్లు దాటిన పుణ్యస్నానం ఆచరించిన భక్తుల సంఖ్య, ఈ రోజు ఒక్కరోజే 99.20 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు

Share Now