Air India Pee Gate: విమానంలో మహిళపై మూత్ర విసర్జన కేసు, నిందితుడి శంకర్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసిన పాటియాలా హౌస్ కోర్టు
గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో నిందితుడైన శంకర్ మిశ్రాకు పాటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనవరి 6న ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో నిందితుడైన శంకర్ మిశ్రాకు పాటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనవరి 6న ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్ పిటిషన్
Most Polluted Cities in India: ప్రపంచంలో టాప్-20 అత్యంత కాలుష్య నగరాలు, 13 నగరాలు భారతదేశంలోనే, మూడో అత్యంత కలుషిత దేశంగా ఇండియా
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement