Maharashtra: పుణెలో ఘోర ప్రమాదం, కుప్పకూలిన భవనం, 5 మంది కూలీలు అక్కడికక్కడే మృతి, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు
మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిన ఘటనలో 5 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. మృతి చెందిన వారంతా భవన నిర్మాణ కార్మికులని పోలీసులు పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిన ఘటనలో 5 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. మృతి చెందిన వారంతా భవన నిర్మాణ కార్మికులని పోలీసులు పేర్కొన్నారు. పదిమంది కూలీలు పనిచేస్తుండగా ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. మిగతా ఇద్దరికి గాయాలు అయినట్లు పేర్కొన్నారు. గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Pakistan Suicide Attack: పాకిస్తాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..12 మంది మృతి, పవిత్ర రంజాన్ మాసం వేళ ముష్కరుల మారణహోమం,30 మందికి పైగా గాయాలు
JMM MP Mahua Maji Injured: రోడ్డు ప్రమాదంలో ఎంపీ మహువాకు తప్పిన ప్రమాదం.. కుంభమేళాకు తిరిగి వస్తు ట్రక్కును ఢీ కొట్టిన కారు, స్వల్ప గాయాలతో బయటపడ్డ జేఎంఎం ఎంపీ
Advertisement
Advertisement
Advertisement