Pune Horror: వివాహేతర సంబంధముందని అనుమానం, వదినని, ఇద్దరు పిల్లల్ని దారుణంగా హత్య చేసిన మరిది, అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించిన కసాయి

పుణేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పలువురితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఒక వ్యక్తి తన వదినతోపాటు ఆమె ఇద్దరు పిల్లలను గొంతునొక్కి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్‌ పోసి మృతదేహాలను దహనం చేసి పారిపోయాడు.

Representational Image | (Photo Credits: IANS)

పుణేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పలువురితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఒక వ్యక్తి తన వదినతోపాటు ఆమె ఇద్దరు పిల్లలను గొంతునొక్కి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్‌ పోసి మృతదేహాలను దహనం చేసి పారిపోయాడు. ఇంటి నుంచి పొగలు, మంటల రావడం గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కాలిన మృతదేహాలను పరిశీలించారు. పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు వైభవ్‌ను గురువారం ఉదయం అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement