Pune Horror: వివాహేతర సంబంధముందని అనుమానం, వదినని, ఇద్దరు పిల్లల్ని దారుణంగా హత్య చేసిన మరిది, అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించిన కసాయి
పుణేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పలువురితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఒక వ్యక్తి తన వదినతోపాటు ఆమె ఇద్దరు పిల్లలను గొంతునొక్కి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాలను దహనం చేసి పారిపోయాడు.
పుణేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పలువురితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఒక వ్యక్తి తన వదినతోపాటు ఆమె ఇద్దరు పిల్లలను గొంతునొక్కి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాలను దహనం చేసి పారిపోయాడు. ఇంటి నుంచి పొగలు, మంటల రావడం గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కాలిన మృతదేహాలను పరిశీలించారు. పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు వైభవ్ను గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Here's News
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement